నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఏ రాందాస్ అధ్యక్షతన నాల్ల ఓం ప్రకాశ్ పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేసినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆ గ్రామ ఉపసర్పంచ్ గన్న హరీష్ తో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు ఉన్నంత స్థాయికి చేరుకోవాలని మెటీరియల్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెటీరియల్స్ .పాఠశాల విద్యార్థులకు మెటీరియల్స్ […]
The post విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేత.. appeared first on Navatelangana.
Leave A Comment