• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్ష

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం సోషల్ ఫోరం నిజామాబాద్ ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్ర ప్రతిభ పరీక్ష  నిర్వహించారు. మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి ముగ్గురు చొప్పున విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సాంఘిక శాస్త్ర ప్రతిభ పరీక్షలో ఇంగ్లీష్ మీడియం విభాగంలో ప్రథమ స్థానం సట్ట ప్రణవి, (చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), ద్వితీయ స్థానం శాలిని (ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), తృతీయ […]

    The post విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్ష appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment