సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ నవతెలంగాణ – మిడ్జిల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని, విద్య వైద్యానికి ప్రభుత్వము ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యను నిర్వీర్యం చేస్తే ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని దోనూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 70 మంది విద్యార్థులకు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సొంత డబ్బులతో స్పోర్ట్స్ దుస్తులను మండల విద్యాధికారి సరస్వతి తో కలిసి విద్యార్థులకు అందజేశారు. […]
The post విద్యను నిర్వీర్యం చేస్తే ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు appeared first on Navatelangana.
Leave A Comment