జిల్లా ఎస్పీ జానకి షర్మిల నవతెలంగాణ – ముధోల్రేపు బాసరలో జరగనున్న వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా వేడుకలు నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గురువారం బాసర జిఎస్ఆర్ గార్టెన్ లో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు.వసంత పంచమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున,ఆలయ పరిసర ప్రాంతాల్లో, భక్తుల […]
The post వసంత పంచమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు appeared first on Navatelangana.
Leave A Comment