10 మంది సైనికులు మృతిజమ్మూకాశ్మీర్ దోడా జిల్లా ఖన్నీ టాప్ వద్ద ప్రమాదం దోడా: జమ్మూకాశ్మీర్ దోడా జిల్లాలో ఓ ఆర్మీ వాహనం లోయలో పడి 10మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. భదర్వ-చంబా అంతర్రాష్ట్ర రహదారిలోని ఖన్నీ టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదుపు తప్పి 200 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. ప్రమాద సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి […]
The post లోయలో పడిన ఆర్మీ వాహనం appeared first on Navatelangana.
Leave A Comment