• Login / Register
  • Site Logo

    రూ.400 కోట్లు దాటాలని ఆశిస్తున్నా..

    Rss వార్తలు

    హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కలయికలో రూపొందిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’. వెంకటేష్‌ కీలక పాత్రలో అలరించారు. షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్‌ చేశారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని అందుకొని రికార్డ్‌ బ్రేకింగ్‌ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్‌ […]

    The post రూ.400 కోట్లు దాటాలని ఆశిస్తున్నా.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment