అంబేద్కర్ స్నేహితుడు, ప్రఖ్యాత సంస్కృత పండితుడు గంగాధర నీల కంఠ సహస్ర బుద్ది – మనుస్మృతిని తగలబెట్టాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. దాన్నే డా.బి.ఆర్. అంబేద్కర్ ఆచరించి చూపాడు. ”మనువు చాతుర్వర్ణాన్ని సృష్టించడం వల్ల శ్రమ విభజన చేయలేదు. కుల విభజన చేశాడు” – అని అన్నాడు. అదే విషయం తన ‘ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం’లో రాశాడు. ‘అబాలిషన్ ఆఫ్ కాస్ట్’ ‘హూ వర్ ద శూద్రాస్?’ వంటి పుస్తకాలలో కూడా తను మనుస్మృతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడోనన్నది […]
The post రాజ్యాంగ పరిరక్షణకు మనువుతో కాంతాబాయి పోరాటం! appeared first on Navatelangana.
Leave A Comment