జ్యూరిచ్ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రానికి తిరిగొచ్చిన మంత్రులు, అధికారుల బృందంచివరిరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోస్విట్జర్లాండ్ దావోస్లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సు గురువారం ముగిసింది. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు మూడు రోజుల ఈ సదస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఆవిష్కరించిన విజన్-2047 డాక్యుమెంట్ ను విస్తృత ప్రచారం […]
The post ముగిసిన దావోస్ పర్యటన appeared first on Navatelangana.
Leave A Comment