ఆయిల్ పామ్ సాగు పనిముట్లను వ్యవసాయ యాంత్రీకరణలో భాగం చేయాలి టీజీ సీడ్స్ ద్వారా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయాలి : టీజీ ఆయిల్ ఫెడ్, మార్క్ఫెడ్, టీజీ సీడ్స్ అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని వెంటనే అమ్మాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగులో ఉపయోగపడే పనిముట్లను వ్యవసాయ యాత్రీకరణ పథకంలో భాగం చేయాలని సూచించారు. టీజీ […]
The post మార్క్ ఫెడ్ కొనుగోలు చేసే ధాన్యాన్ని వెంటనే అమ్మాలి appeared first on Navatelangana.
Leave A Comment