ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించాలి : భారత ప్రభుత్వానికి ఐదు వామపక్షాల వినతి న్యూఢిల్లీ : గాజా శాంతి ప్రణాళికను అమలు చేయడానికి ఉద్దేశించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని ఆమోదించవద్దంటూ ఐదు వామపక్షాలు భారత ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీల నేతలు వరుసగా ఎం.ఎ.బేబీ, డి.రాజా, దీపంకర్ భట్టాచార్య, జి.దేవరాజన్, మనోజ్ భట్టాచార్యలు సంయుక్తంగా […]
The post బోర్డ్ ఆఫ్ పీస్లో చేరొద్దు appeared first on Navatelangana.
Leave A Comment