• Login / Register
  • Site Logo

    బిల్లులు చెల్లించాలని పాఠశాల గదులకు తాళం

    Rss వార్తలు

    రూ.కోటి 80లక్షలు బకాయి పట్ల కాంట్రాక్టర్‌ ఆందోళన నవతెలంగాణ-అచ్చంపేటమన ఊరు-మనబడి పథకం కింద పాఠశాలలో నిర్మించిన అదనపు గదులకు సంబంధించి బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్‌ గురువారం తాళాలు వేసి నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.40లక్షలు ఖర్చు చేసి డైనింగ్‌ హాలు, అదనపు గదుల నిర్మాణాలను కాంట్రాక్టర్‌ శేఖర్‌ పూర్తి చేశాడు. ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో అదనపు గదులకు తాళం వేశాడు. 2022-23లో అచ్చంపేట […]

    The post బిల్లులు చెల్లించాలని పాఠశాల గదులకు తాళం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment