• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములు

    Rss వార్తలు

    – అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యనందిస్తాం : అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలోని 35 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సాంప్రదాయ విద్యావిధానంతో పాటు అత్యాధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్‌ విద్యా విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో వైద్యవిద్యపై ఉన్నతస్థాయి సమీక్షను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ […]

    The post ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో డిజిటల్‌ క్లాస్‌ రూములు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment