• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ బడిలో డెంటల్ శిబిరం ఏర్పాటు అభినందనీయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – మునుగోడుప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు దంత సమస్యలను పరిష్కరించేందుకు నార్కట్పల్లి కామినేని డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో శిబిరమును ఏర్పాటు చేసి ఉచత దంత పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడపూర్ వెంకటనారాయణ అన్నారు. గురువారం మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కామినేని డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత దంత శిబిరాన్ని ఏర్పాటు చేసి పాఠశాలలోని విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి దంత సమస్యలు ఉన్నవారికి నార్కట్పల్లి కామినేని ఆస్పత్రిలో […]

    The post ప్రభుత్వ బడిలో డెంటల్ శిబిరం ఏర్పాటు అభినందనీయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment