• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ ప్లాట్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ ఫ్లాట్లు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు గురువారం తాసిల్దార్ స్వప్నకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తిరుపతయ్య గ్రామస్తులు, ప్లాట్లు లబ్ధిదారులు మాట్లాడుతూ.. కొత్తపల్లి గ్రామ శివారులోని సర్వేనెంబర్ 36/2 లో మూడు ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమిలో 1997 సంవత్సరంలో గ్రామస్తులైన 53 మంది నిరుపేదలకు ప్లాట్లు వేసి పంపిణీ చేసినారు. ప్రభుత్వానికి ఇచ్చిన భూమిలో రికార్డులో తొలగించలేదు అట్టి భూమిని గుంటుక […]

    The post ప్రభుత్వ ప్లాట్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment