ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నవతెలంగాణ-ఆసిఫాబాద్తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో భాగంగా తెలుసుకున్న ప్రతి సమస్యనూ పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, రాష్ట్ర ట్రైకార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్సీ దండే విటల్, ఎమ్మెల్యే వేడుమ బొజ్జు, ఆసిఫాబాద్ కలెక్టర్ హరితతో కలిసి జైనూర్ […]
The post ప్రతి హామీ నెరవేరుస్తాం appeared first on Navatelangana.
Leave A Comment