ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున్ని సంప్రదించి ప్రతి జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురు ప్రతినిధులను నియమించాలని ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు పులిపాటి రాజేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కమిటీది […]
The post ప్రతి జిల్లాలో పార్టీ ప్రతినిధులను నియమించాలి appeared first on Navatelangana.
Leave A Comment