• Login / Register
  • Site Logo

    ప్రజల సౌలభ్యానికే పరిపాలన వికేంద్రీకరణ

    Rss వార్తలు

    – మంత్రి పొన్నం ప్రభాకర్‌– కవాడిగూడ ముషీరాబాద్‌ సర్కిల్‌ కార్యాలయాలు ప్రారంభంనవతెలంగాణ – ముషీరాబాద్‌ప్రజల సౌలభ్యం కోసమే పరిపాలన వికేంద్రీకరణతో ఒకే రకమైన వ్యవస్థను తీసుకొచ్చామని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని దోమలగూడ ప్రాంతంలో రూ.10.50 కోట్లతో నిర్మించిన కవాడిగూడ సర్కిల్‌-40, ముషీరాబాద్‌ సర్కిల్‌ – 41 కార్యాలయాలను బుధవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో కలిసి మంత్రి […]

    The post ప్రజల సౌలభ్యానికే పరిపాలన వికేంద్రీకరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment