• Login / Register
  • Site Logo

    పోడు రైతును చితకబాదిన ఎఫ్ఎస్ఓ రవీందర్ ను సస్పెండ్ చేయాలి

    Rss వార్తలు

    నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో అర్ధరాత్రి సీపీఎం ధర్నానవతెలంగాణ – ఖానాపూర్: కక్షగట్టి దాడి భార్య భర్తలు ఇద్దరినీ అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని. వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాత్రి 9 గంటలకు ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ ధర్నా చేసింది ధర్నాలో సిపిఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, బొమ్మెనసురేష్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామ పోడు […]

    The post పోడు రైతును చితకబాదిన ఎఫ్ఎస్ఓ రవీందర్ ను సస్పెండ్ చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment