నవతెలంగాణ – బిచ్కుంద బిచ్కుంద మండలంలోని రాజుల్ల గ్రామ సర్పంచ్ శంకర్ (జైపటేల్) ప్రధాన రోడ్డుకు ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జెసిబి ఏర్పాటు చేసి తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల వలన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు సర్పంచి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి పిచ్చి మొక్కలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు ఏర్పాటు, త్రాగునీరు, వీధులను శుభ్రంగా ఉంచడం తదితర […]
The post పిచ్చి మొక్కల తొలగింపు.. appeared first on Navatelangana.
Leave A Comment