కాంగ్రెస్కు షాక్! బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలునవతెలంగాణ – పరకాల వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం చారిత్రక అవసరమని, అది అక్షరాల నిజం కాబోతోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పరకాల పట్టణంలోని 4వ,16వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి చల్లా ధర్మారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి […]
The post పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: చల్లా ధర్మారెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment