ఇద్దరు సభ్యులతో నిపుణుల బృందం ఏర్పాటుమూడ్రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశంసైట్ విజిట్ నిబంధనలపై కమిటీ ఆరా నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దును కేంద్ర బొగ్గు గనుల శాఖ సీరియస్గా తీసుకుంది. బిడ్ దాఖలు కోసం రూపొందించిన నిబంధనలపై వివాదం తలెత్తడంతో సింగరేణి ఆ టెండర్ను రద్దు చేసింది. ఇందులో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన నిపుణుల బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ […]
The post నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుపై విచారణ appeared first on Navatelangana.
Leave A Comment