తెలంగాణాకు ఆర్థికంగా కీలకమైన ఆదాయ వనరుగా ఉంటూ ఉపాధి కల్పనలో, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి బొగ్గుగనుల పాత్ర అందరికి తెలిసిందే. కార్మికుల కష్టం, చెమట చుక్కల ధారపోతలో దినదినాభివృద్ధి చెంది లాభాల బాటలో పురోగమిస్తున్నది. గని కార్మికుల హక్కుల కోసం ఎందరో నాయకుల త్యాగాల చేసిన ఫలితంగా సంఘటిత ఉద్యమం రూపుదిద్దుకున్నది. పాలకవర్గాల తొత్తు సంఘాలు, సంస్కరణవాద సంఘాలకు బలమైన ప్రాతినిధ్యం ఉన్నా కార్మికుల పక్షాన నికరంగా నిస్వార్ధంగా మొక్కవోని దీక్షతో పోరాడుతున్న ఎర్రజెండా సంఘాలలో […]
The post నూతనోత్తేజాన్ని నింపిన సింగరేణి మహాసభలు appeared first on Navatelangana.
Leave A Comment