• Login / Register
  • Site Logo

    నాలుగో నెలలోనూ నికర ఎఫ్డీఐల్లో క్షీణత

    Rss వార్తలు

    దేశం దాటిన పెట్టుబడులే ఎక్కువభారత్‌పై విదేశీ ఇన్వెస్టర్ల అనాసక్తి ముంబయి : భారత ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదారులు మొఖం చాటెయ్యడంతో పాటుగా స్వదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్‌ బయట అధిక పెట్టుబడులకు ఆసక్తి కనబర్చుతున్నారు. కొత్త పెట్టుబడులేమో కానీ.. ఉన్న పెట్టుబడులను వరుసగా నాలుగో నెలలోనూ తరలించుకుపోవడంతో 2025 నవంబర్‌లోనూ ప్రత్యక్ష నికర పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రతికూలంగా నమోదయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల కంటే.. […]

    The post నాలుగో నెలలోనూ నికర ఎఫ్‌డీఐల్లో క్షీణత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment