నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి కేబినెట్లోని నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. మార్చి 5న జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ మంత్రి మహబిర్ పున్ మంగళవారం రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో మయాగ్ది జిల్లా నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. కమ్యూనికేషన్ మంత్రి జగదీష్ కరేల్, క్రీడల మంత్రి బబ్లు గుప్తాలు సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా […]
The post నలుగురు మంత్రులు రాజీనామా appeared first on Navatelangana.
Leave A Comment