కేంద్రం నోటిఫికేషన్ జారీపౌరహక్కుల సంఘాల ఆందోళన న్యూఢిల్లీ : డీనోటిఫైడ్, నోమాడిక్, సెమీ- నోమాడిక్ (డీఎన్టీ) కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకానికి ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే శాశ్వత నివాసం లేని ఈ వర్గాలకు ఆధార్ పొందడం కష్టమనీ, దీనితో నిజమైన లబ్దిదారులు పథకానికి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని పౌర హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. భారత్లో మొత్తం 1262 డినోటిఫైడ్, నోమాడిక్, సెమీ-నోమాడిక్ సముదాయాలు […]
The post డీనోటిఫైడ్ తెగల సంక్షేమ పథకానికి ఆధార్ తప్పనిసరి appeared first on Navatelangana.
Leave A Comment