నవతెలంగాణ-హైదరాబాద్: రాబోయే టీ20 వరల్డ్కప్ 2026 కోసం తమ జట్టును భారత్కు పంపించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది. ఇవాళ జరిగిన అంతర్గత సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ వెల్లడించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ మాట్లాడుతూ.. మేం వరల్డ్కప్ ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ భారత్లో మాత్రం ఆడబోం.. ఈ విషయంపై ఐసీసీతో మా చర్చలు కొనసాగుతాయి.. ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. […]
The post టీ20 వరల్డ్కప్..బంగ్లా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం appeared first on Navatelangana.
Leave A Comment