నవతెలంగాణ- ఆలేరు రూరల్గుండ్లగూడెం రైల్వే గేట్ నుంచి పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డు పునరుద్ధరణ చేపట్టాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మూడవత్ అశోక్ నాయక్ చేపట్టిన నిరసన దీక్షకు బుధవారం జనని స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జనని స్వచ్చంద సేవా సంస్థ ఫౌండర్ & చైర్మన్ మైదం భాస్కర్ మాట్లాడుతూ ప్రజా సౌకర్యార్థం నిర్మించిన గుండ్లగూడెం–పెంబర్తి రైల్వే గేట్ల మధ్య […]
The post జనని స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు సంపూర్ణ మద్దతు appeared first on Navatelangana.
Leave A Comment