ప్రకటించిన ట్రంప్ముందుకొచ్చిన 35మంది నేతలు ఇది ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయమా? ట్రంప్ వ్యాఖ్యలతో రేగిన అనుమానాలు దావోస్ : గాజాకు ‘బోర్డ్ ఆఫ్ పీస్’ (శాంతి మండలి)ని ఏర్పాటు చేసినట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ ఘర్షణలను పరిష్కరించుకునేందుకు ఉద్దేశించిన ఈ సంస్థలో శాశ్వత సభ్యత్వం కావాలంటే వంద కోట్ల డాలర్లు చెల్లించాలని పేర్కొన్నారు. దావోస్లో గురువారం ఈ మేరకు ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ నిబంధనావళిపై సంతకాలు చేశారు. ఇక ఈ నిబంధనావళి పూర్తిగా అమల్లోకి […]
The post గాజా శాంతి మండలి ఏర్పాటు appeared first on Navatelangana.
Leave A Comment