నవతెలంగాణ – ఆలేరు రూరల్క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం పెంపొందుతాయని ఆలేరు ఎస్హెచ్ఓ యాలాద్రి అన్నారు. ఆలేరు మండలం శారాజీపేట గ్రామ సర్పంచ్, ఆలేరు మండల పోరం అధ్యక్షులు కంతి మధు, జి హెచ్ ఎం సి స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ అడ్వైజర్ ఐల కొమురయ్య కలిపి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ను చిలుకు ఫౌండేషన్ సామాజిక సేవా సమితి ఆధ్వర్యంలో,చిలుకు యాదగిరి జ్ఞాపకార్థం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. […]
The post క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం: ఎస్హెచ్ఓ యాలాద్రి appeared first on Navatelangana.
Leave A Comment