క్రికెట్ ఫైనల్ లో నసురుల్లాబాద్ టీమ్ విజేతనవతెలంగాణ – నసురుల్లాబాద్క్రీడలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం కలుగుతుందని నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ లక్ష్మీ శంకర్ నాయక్, ఎస్ఐ రాఘవేంద్ర అన్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని సుందరయ్య గ్రౌండ్ లో గ్రామ సర్పంచ్ లక్ష్మి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గత 11 రోజుల క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుండగా బుధవారం ఎన్ పిఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో నసురుల్లాబాద్, బాన్సువాడ టీమ్ లు పాల్గొనగా నసురుల్లాబాద్ క్రికెట్ టీం గెలుపొందడంతో గెలుపొందిన […]
The post క్రీడలతో మానసిక ఉల్లాసం appeared first on Navatelangana.
Leave A Comment