వేతన ప్యాకేజీని సవరించిన ప్రభుత్వం తిరువనంతపురం : రేషన్ డీలర్ల వేతన ప్యాకేజీని సవరించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన ప్యాకేజీ కింద గరిష్టంగా మౌలిక వేతనం రూ.18వేల నుండి రూ.21వేలకు పెరిగింది. అదనపు కమిషన్ రేటు కూడా క్వింటాల్కు రూ.180 నుండి రూ.270కి పెరిగింది. నెలవారీ 15క్వింటాళ్ళ వరకు పంపిణీ చేసే రేషన్ డీలర్లు కమిషన్ కింద రూ.6800 అందుకుంటారు. 15క్వింటాళ్ళు పైబడి పంపిణీ చేస్తే 45క్వింటాళ్ల వరకు మౌలిక కమిషన్ రూ.9వేలు చెల్లిస్తారు. దీంతో […]
The post కేరళ రేషన్ డీలర్లకు పెరిగిన వేతనం, కమిషన్ appeared first on Navatelangana.
Leave A Comment