నవతెలంగాణ – జుక్కల్ : మంగళవారం బీఆర్ఎస్ యువనాయకుడు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అనుచరుడు కాంబ్లె కిరణ్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మృతడు కిరణ్ కుటుంబాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు. కిరణ్ మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు అని అన్నారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. నేడు కిరణ్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హన్మంత్ షిండే […]
The post కాంబ్లె కిరణ్ అకాల మరణం పార్టీకి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.
Leave A Comment