నవతెలంగాణ – వనపర్తి జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మండపం వద్ద జరగనున్న ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని తెల్ల రాళ్లపల్లి గ్రామంలో పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయి లీల ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగాలు, విద్య, […]
The post ఐద్వా మహాసభల పోస్టల్ విడుదల appeared first on Navatelangana.
Leave A Comment