జాతీయ మహాసభ నేపథ్యంలో ప్రచార, సన్నాహక కార్యక్రమాలు నవతెలంగాణ- విలేకరులుఐద్వా 14వ జాతీయ మహాసభ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం పలు జిల్లాల్లో 2కే రన్, పోస్టర్ల ఆవిష్కరణ, ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ముషీరాబాద్ బాపూజీనగర్ కమ్యూనిటీ హాల్ నుంచి ఈ రన్ ప్రారంభించారు. అనంతరం సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి, సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు […]
The post ఐద్వా ఆధ్వర్యంలో 2కే రన్స్ appeared first on Navatelangana.
Leave A Comment