-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి..నవతెలంగాణ – కాటారంకేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి,నీరు కార్చే ప్రయత్నం చేస్తుందని కాటారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం చింతకాని, బయ్యారం గ్రామాల్లో ఆయన పర్యటించి,గ్రామ సభలు నిర్వహించారు.గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…యూపీఏ ప్రభుత్వం నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి, నిరుపేదలకు ఉపాధి […]
The post ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది appeared first on Navatelangana.
Leave A Comment