నవతెలంగాణ – మద్నూర్ మద్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని మేనూరు, మద్నూర్, సీమ రహదారిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ఇజిఎ కు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గార్లతో పాటు ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోటలక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ […]
The post ఉపాధి హామీ చట్టంపై అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment