• Login / Register
  • Site Logo

    ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత విద్యుత్ స్తంభాలు,మీటర్లు ఇవ్వాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ-రాయికల్: మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణాలకు సంబంధించిన విద్యుత్ సదుపాయాలు కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. గ్రామంలో మంజూరైన 45 ఇళ్లలో సుమారు 30 ఇళ్లు వివిధ దశల్లో పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆయా గృహాల వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి,వైరింగ్ పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్ మీటర్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గ్రామ 8వ […]

    The post ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత విద్యుత్ స్తంభాలు,మీటర్లు ఇవ్వాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment