– తల్లి కండ్ల ముందే ప్రాణం కోల్పోయిన చిన్నారి– పాఠశాలకు వెళ్తుండగా ఘటననవతెలంగాణ-జవహర్నగర్తల్లితో కలిసి స్కూటీపై పాఠశాలకు బయలుదేరిన బాలున్ని ఆర్మీ ట్రక్ బలిగొంది. తల్లి కండ్ల ముందే కొడుకు ప్రాణం కోల్పోయిన ఈ విషాద ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే పురం ఫ్లైఓవర్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ ఆఫీసర్ కాలనీలో నివాసం ఉంటున్న నీలాంగ్ తమంగ్ తన కొడుకు నీజెన్ తమంగ్(8)ను బుధవారం […]
The post ఆర్మీ ట్రక్ ఢీకొని జవాన్ కొడుకు మృతి appeared first on Navatelangana.
Leave A Comment