– గిరిజనుల భూములకు సాగు నీరందిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క– ఉట్నూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభంనవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధిగిరిజనులు సాగు చేసు కుంటున్న అటవీ భూములకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో డిప్యూటీ సీఎం పర్య టించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దంతన్పల్లి గ్రామం లో […]
The post ఆర్ఓఎఫ్ఆర్ భూ సమస్యను పరిష్కరిస్తాం appeared first on Navatelangana.
Leave A Comment