నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను గౌరవించకుండా, అసెంబ్లీ రూల్స్ను ఉల్లంఘిస్తూ వాకౌట్ చేస్తున్నారు. ఇటీవల కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించిన మాదిరిగానే ఇవాళ కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సభను వాకౌట్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగాన్ని కాకుండా, సొంతంగా తయారు చేసిన ప్రసంగాన్ని చదవడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మొగ్గు చూపారు. ఆయన చర్యపై […]
The post అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేసిన కర్నాటక గవర్నర్ appeared first on Navatelangana.
Leave A Comment