కట్టా గాంధీ ఆశయాల సాధనకు కృషి చేద్దాం : సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నవతెలంగాణ-మధిరదేశంలో ఆర్థిక అసమానతలు, కుల వివక్షత లేని సమాజం కోసం పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో ఇటీవల మృతిచెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కట్టా గాంధీ సంస్మరణ సభ […]
The post అసమానతలు లేని సమాజ నిర్మాణమే కమ్యూనిజం లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment