• Login / Register
  • Site Logo

    montha cyclone: నష్ట పోయిన రైతంగాన్ని ఆదుకోవాలి

    Rss వార్తలు

    బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్ నవతెలంగాణ నెల్లికుదురు  మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్ అన్నారు. వర్షాలకు నష్టం జరిగిన పంటలను పరిశీలించే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్టి వర్షాలకు మండల పరిధిలోని పత్తి వరి మొక్కజొన్న మిరప పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్ట పోయి […]

    The post montha cyclone: నష్ట పోయిన రైతంగాన్ని ఆదుకోవాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment