• Login / Register
  • Site Logo

    T20 World Cup: సూపర్ 8.. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశకు అంపైర్లు, మ్యాచ్ అధికారుల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ కీలక దశలో మ్యాచ్ రిఫరీల బృందంలో భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్‌కు చోటు దక్కింది. కొలంబో వేదికగా నేడు న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగనున్న తొలి సూపర్ 8 మ్యాచ్‌కు రాడ్నీ టక్కర్, పాల్ రీఫిల్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అల్లావుద్దీన్ పాలేకర్ టీవీ అంపైర్‌గా, సామ్ […]

    The post T20 World Cup: సూపర్ 8.. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment