• Login / Register
  • Site Logo

    T20 World Cup: టీంమిండియాకు బిగ్ షాక్.. జస్ప్రీత్ బుమ్రా దూరం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్‌, యూఎస్‌ఏల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వాంఖడే స్టేడియంలో టీమ్‌ఇండియా ట్రైనింగ్‌ సెషన్‌కు కూడా అతడు హాజరుకాలేదని సమాచారం. భారత జట్టు ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న 13 మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగనుంది. వాషింగ్టన్‌ సుందర్‌ ఇప్పటికీ జట్టుతో చేరలేదు. అతడు […]

    The post T20 World Cup: టీంమిండియాకు బిగ్ షాక్.. జస్‌ప్రీత్‌ బుమ్రా దూరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment