నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్లో ఒమన్పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ ( 61; 45 బంతుల్లో 7 ఫోర్లు), పవన్ రత్నాయకే (60; 28 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్), డాసున్ […]
The post T20 World Cup: ఒమన్ పై శ్రీలంక ఘన విజయం appeared first on Navatelangana.
Leave A Comment