నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ లీగ్ మ్యాచ్లు ముగిసిన విషయం తెలిసిందే. ప్రారంభ మ్యాచ్ల్లో పెద్ద జట్లలకు చిన్న టీంలు ఝలక్ ఇచ్చాయి. ఇంగ్లాండ్కు నేపాల్ ముప్పు తృటిలో తప్పిపోగా, దక్షణాఫ్రికాను అప్ఘనిస్థాన్ ఓడించేంత పని చేసింది. రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. క్రికెట్ దిగ్జజ టీంమైన ఆసీస్ను లీగ్ దశలోనే జింబాబ్వే ఇంటికి సాగనంపగా..గ్రూప్ లీగ్ చివరిలో మ్యాచ్లో ఆతిథ్య జట్టు శ్రీలంకను కూడా ఓడించి మరో సంచలనం నమోదు చేసింది […]
The post T20 WORLD CUP: రేపట్నుంచి సూపర్-8 appeared first on Navatelangana.
Leave A Comment