నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణిత 50 ఓవర్లకు భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు 299 భారీ లక్ష్యాన్ని ఉంచింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ […]
The post IND Vs SA: ప్రపంచ కప్ ఫైనల్..దక్షిణాఫ్రికా లక్ష్యం 299 appeared first on Navatelangana.
Leave A Comment