బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ నవతెలంగాణ నెల్లికుదురు : మొంథా తుఫాన్ వచ్చి రైతాంగం వేసిన పంటలు నష్టపోయామని నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వమే తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ ప్రభుత్వ డిమాండ్ చేసినట్టు తెలిపారు. మునిగలవీడు గ్రామంలో నష్టపోయిన రైతులు తుప్పతూరి గంగరాజు బారాజు రమేష్ ఉగ్గ పుల్లయ్య చందు యాకన్న రైతుల పొలంలో పర్యటించి పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన […]
The post Cyclone Montha : నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం కట్టించాలి appeared first on Navatelangana.
Leave A Comment