నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఈ కౌంటింగ్ లో సీపీఐ(ఎంఎల్)(ఎల్) అభ్యర్థులు 7 చోట్ల అధిక్యంలో ఉన్నారు. దరౌండా నియోజకవర్గంలో 781 ఓట్ల ఆధిక్యంలో అమర్నాథ్ యాదవ్ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కర్నీజత్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు.అర్రా నియోజకవర్గంలో ఖుయముద్దీన్ అన్సారీ సమీప బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్పై 4445 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.సందీప్ సౌరవ్ పాలిగంజ్ నియోజకవర్గంలో 4847 ఆధిక్యంలో ఉన్నారు.ఘోసీ నియోజకవర్గంలో 6205 ఓట్ల ఆధిక్యంలో రాంచాలి సింగ్ యాదవ్ […]
The post Bihar Election Results 2025 : ఏడు చోట్ల ఆధిక్యంలో సీపీఐ(ఎంఎల్)(ఎల్) appeared first on Navatelangana.
Leave A Comment