• Login / Register
  • Site Logo

    8 మంది మావోయిస్టుల లొంగుబాటు

    Rss వార్తలు

    – మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి : రామగుండం సీపీనవతెలంగాణ – గోదావరిఖనిఎనిమిది మంది మావోయిస్టులు శనివారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మిలీషియా, కోరియర్‌, సాంస్కృతిక విభాగం, లోకల్‌ కమిటీ మావోయిస్టులున్నారు. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ అంబర్‌ కిషోర్‌ మాట్లా డుతూ.. ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. మావోయిస్టులు వారి […]

    The post 8 మంది మావోయిస్టుల లొంగుబాటు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment